- బీజేపీకి రావెల రాజీనామా – అడుగులు ఆ పార్టీ వైపే : సీటుపైనే డైలమా..!!on May 16, 2022 at 8:36 am
మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బీజేపీకి రాజీనామా చేసారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపారు. తనకు పార్టీలో సముచిత స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పారు. వ్యక్తిగతంగా కుటుంబానికి సంబంధించి కారణాలతో తాను పార్టీ నుంచి తప్పుుకుంటున్నట్లు లేఖలో వివరించారు. రైల్వే అధికారిగా పని చేసిన రావెల
- అన్నదాతను ఆగం చేస్తున్న అకాల వర్షాలు: తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు, ఈరోజు కూడాon May 16, 2022 at 8:26 am
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు మండిపోతుండగా.. సాయంత్రం నుంచి ఉరుములుమెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కూడా ఇదే పరిస్థి కొనసాగింది. హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది.
- తొలకరి వర్షాలతో ఆ ప్రాంతాల్లో సంబరం.. రాయలసీమ జిల్లాలలో వజ్రాల అన్వేషణ ఆరంభం!!on May 16, 2022 at 7:46 am
తొలకరి వర్షాల కోసం ఆ ప్రాంత ప్రజలు ఆశగా ఎదురు చూస్తుంటారు. తొలకరి జల్లులు కురిస్తే రాయలసీమ రైతులు ఏరువాకా సాగాలని భావిస్తారని అనుకుంటే తప్పులో కాలేసినట్టే. తొలకరి వర్షాలు కురిస్తే చాలు రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురం జిల్లాలలో ప్రజలు వజ్రాల కోసం వేట మొదలు పెడతారు. అదృష్టలక్ష్మి వజ్రాల రూపంలో తలుపు తడుతుందేమో అని ఆశగా వెదుకుతుంటారు.
- సీఎం జగన్ ఫిక్స్ – ఆ ఇద్దరూ లక్ష్యంగా : మీ బిడ్డ ఏది చెబితే – అదే చేస్తాడు : మీరే తేల్చండి- సీఎం జగన్..!!on May 16, 2022 at 7:32 am
ముఖ్యమంత్రి జగన్ రానున్న ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. ఎన్నికల ప్రసంగాల తరహాలో ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు – జనేన అధినే పవన్ ను దత్తపుత్రుడు అంటూ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహాత్మకంగా విమర్శలు ఎంచుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో
- విషాదం: చార్ ధామ్ యాత్రలో ఇప్పటి వరకు 39 మంది మృతి, అలాంటివారు రాకూడదని సూచనon May 16, 2022 at 7:19 am
డెహ్రాడూన్: చార్ ధామ్ యాత్ర మార్గంలో ఇప్పటివరకు కనీసం 39 మంది యాత్రికులు మరణించారని ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ హెల్త్ డాక్టర్ శైలజా భట్ సోమవారం తెలిపారు.మరణానికి కారణం అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, పర్వత అనారోగ్యం అని ఆమె తెలిపారు. వైద్యపరంగా పూర్తి ఆరోగ్యంగా లేనివారు, శారీరక ఇతర అనారోగ్యంతో బాధపడేవారు విశ్రాంతి తీసుకోవాలని
- Aunty: కిలాడీ లేడీకి ఇద్దరు ప్రియులు, మతాలు వేరు, రొమాన్స్, గొడవ, జూనియర్ ను చంపేసిన సీనియర్!on May 16, 2022 at 7:18 am
బెంగళూరు/రాయచూర్: వివాహిత మహిళ ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఆమె, ఆ యువకుడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదే సమయంలో మహిళ జీవితంలో మరో వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. కొంతకాలం నుంచి అతనితో కూడా ఆమె జల్సా చేస్తోంది. ఇద్దరు ప్రియులు ఒకేసారి ఇంటికి రాకుండా, ఒకరి దగ్గర ఉన్న సమయంలో మరో
- పుతిన్ కు బ్లడ్ క్యాన్సర్.. తీవ్ర అస్వస్థత; మాజీ బ్రిటిష్ గూఢచారి సంచలనంon May 16, 2022 at 7:03 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని మాజీ బ్రిటిష్ గూఢచారి క్రిస్టఫర్ స్టీల్ అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. పుతిన్ అనారోగ్యం ఏమిటో ఖచ్చితంగా స్పష్టంగా తెలియదని పేర్కొన్న ఆయన, ఇది నయం చేయలేనిదని, అంతిమంగా ఉందా లేదా
- మే 31 వరకు గోధుమల సేకరణను కొనసాగించండి: రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలుon May 16, 2022 at 6:23 am
న్యూఢిల్లీ: గోధుమ సేకరణను మే 31 వరకు కొనసాగించాలని దేశంలోని గోధుమలను ఉత్పత్తి చేసే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. గోధుమ సేకరణ వేగం పెంచాలని సూచించింది. గోధుమ సేకరణ సీజన్ పొడిగింపు అనేది ‘రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా అంచనా వేయబడింది’ అని మంత్రిత్వ
- సినీఫక్కీలో ఏపీలో గంజాయి ఛేజింగ్… జలాశయంలోకి దూసుకెళ్లిన కారు; ఆపై ఏం జరిగిందంటే!!on May 16, 2022 at 5:48 am
కాదేదీ అక్రమ రవాణాకు అనర్హం అన్నట్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ ఏజెన్సీ నుండి గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతుంది. ఎస్ఈబీ అధికారులు, ఎక్సైజ్ పోలీసులు, రెవిన్యూ శాఖ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా అక్రమార్కులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. నిత్యం తనిఖీలు చేస్తున్న అధికారులకు పట్టుబడకుండా కొత్త మార్గాలలో గంజాయి రవాణాకు ప్రయత్నిస్తున్నారు.
- jagan and kcr: తెలుగు నిర్మాతల కీలక సమావేశం?on May 16, 2022 at 5:27 am
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు త్వరలోనే కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం థియేటర్ టికెట్ ధరలను భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. నిర్మాతల కోరిక మేరకు పెద్ద సినిమాలకు పెంచుకోవడానికి అనుమతిచ్చింది. అలాగే తెలంగాణలోను టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అంతవరకు బాగానేవుందికానీ ఇప్పుడు మాత్రం తెలుగు
- నారాయణ అరెస్టు వెనుక ట్విస్ట్- నెరవేరిన వైసీపీ టార్గెట్- ఇక ఏం జరిగినా కూల్?on May 16, 2022 at 5:21 am
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే తమ హిట్ లిస్ట్ లో ఉన్న ప్రైవేటు స్కూళ్లను టార్గెట్ చేస్తూ వచ్చింది. ముఖ్యంగా విపక్ష నేత చంద్రబాబుకు ఆర్ధికంగా అండదండలు అందిస్తున్న నారాయణ, చైతన్య విద్యాసంస్ధల్ని టార్గెట్ చేసింది. అయితే ప్రభుత్వం ఆశించినట్లు అందులో లొసుగులేవీ దొరక్కపోవడంతో అసహనం పెరుగుతూ వచ్చింది. చివరికి మూడేళ్ల తర్వాత
- ప్రతిపక్షాలను బలహీనం చేసే టీఆర్ఎస్ షాకింగ్ ప్లాన్..వారితో బేరసారాలు; క్షేత్రస్థాయిలో జరుగుతుందిదే!!on May 16, 2022 at 5:14 am
తెలంగాణ రాష్ట్రంలో పట్టు సాధించడం కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు టిఆర్ఎస్ పార్టీ చెక్ పెట్టే ప్లాన్ లో ఉందా? అందుకోసం క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగిందా? ఇప్పటికే తెలంగాణలో జాతీయ నాయకులను దింపి రసవత్తర రాజకీయాల సాగిస్తూ, అధికార పక్షాన్ని గద్దె దించడం కోసం ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష పార్టీలకు ఊహించని రీతిలో టిఆర్ఎస్ పార్టీ
- 2026 వరకు తెలుగుదేశం పార్టీ ఎదురుచూపులు?on May 16, 2022 at 4:38 am
ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో అడుగు పెట్టాలంటే 2026వ సంవత్సరం వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం కనకమేడల రవీంద్రకుమార్ ఒక్కరే సభ్యులు, ఆయన పదవీ కాలం 2024 ఏప్రిల్ 22వ తేదీతో పూర్తికానుంది. అదేరోజు భారతీయ జనతాపార్టీ ఎంపీ సీఎం రమేష్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి
- జగన్ ఆఫర్ కు అదానీ నో -రాజ్యసభ సీటు తిరస్కరణ వెనుక ఏం జరిగింది ? అసలు రీజన్ ఇదే!on May 16, 2022 at 4:31 am
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అడుగుపెట్టి పోర్టులతో పాటు పలు కీలక డీల్స్ కుదుర్చుకున్న అదానీ గ్రూప్ వైసీపీ ఇవ్వచూపిన రాజ్యసభ సీటును మాత్రం తిరస్కరించింది. వైసీపీ కోటాలో ఈసారి లభించే నాలుగు రాజ్యసభ సీట్లలో ఒక దాన్ని అదానీ భార్యకు ఇస్తున్నట్లు వైసీపీ ప్రచారం చేసుకుంది. దీంతో అంబానీ, అదానీ కుటుంబాలు
- ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేస్తే అంతే – సీఎం ఆమోదముద్ర..!!on May 16, 2022 at 4:13 am
ప్రభుత్వ వైద్యులు ఇక నుంచి ప్రైవేటు ప్రాక్టీసు కూ దూరం కావాల్సిందే. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదించిన ఈ దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. అయితే, ఈ నిర్ణయం విషయంలో మరో కీలక అంశం ఉంది. కొత్తగా చేపట్టబోయే నియామకాల్లో ఈ మేరకు నిబంధన
- పొత్తులు పెట్టుకుంటే పొట్టలో కత్తులు పెట్టుకున్నట్టే; ప్రతిపక్షాల సర్కస్ ఫీట్లంటూ స్పీకర్ తమ్మినేని సీతారాంon May 16, 2022 at 3:54 am
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి నుండే ఎన్నికల వేడి కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై వాడి వేడి చర్చ జరుగుతుంది. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకొని ఎన్నికల రాజకీయాలు చేస్తారు అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. తాజాగా తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయని, ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగి జగన్ ను ఓడించలేరని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో
- కాంగ్రెస్: మూడురోజుల మేథోమధనంలో ఒకటి మాత్రం స్పష్టంon May 16, 2022 at 3:50 am
రాజస్తాన్లోని ఉదయ్ పూర్లో కాంగ్రెస్ పార్టీ మూడురోజులుగా మేథోమధన సదస్సు నిర్వహించిన సంగతి తెలిసిందే. నవ సంకల్ప చింతన్ శిబిర్లో ఉత్తరప్రదేశ్కు చెందిన కొందరు నేతలు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి రాహుల్గాంధీ సిద్ధంగా లేకపోతే ప్రియాంకగాంధీని అధ్యక్షురాలిని చేయాలని డిమాండ్ చేశారు. అయితే తీర్మానంలో ఉన్న అంశాలనే మాట్లాడాలని, ఇటువంటివాటికి ఇక్కడ ఆస్కారం లేదని కమిటీ
- అస్సాంలో వరద బీభత్సం: వరదలో చిక్కుకున్న 119మంది రైలు ప్రయాణికులను రక్షించిన ఐఏఎఫ్on May 16, 2022 at 3:23 am
అస్సాం రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అస్సాం రాష్ట్రంలో పోటెత్తుతున వరదతో ఇప్పటి వరకు 57 వేల మంది నిరాశ్రయులయ్యారు. కొండ చరియలు విరిగిపడి ఇప్పటికే ముగ్గురు మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. విద్యుత్ స్తంభాలు నేలకొరగటంతో చాలా ప్రాంతాలలో అంధకారం అలముకుంది. రోడ్లు వరదనీటికి తెగిపోవటంతో రవాణా వ్యవస్థ దెబ్బ తింది.
- వెంకటేశ్వరస్వామివారి వేషంలో తిరుపతి ఎంపీ గురుమూర్తిon May 16, 2022 at 3:22 am
తిరుపతిలో గంగమ్మ జాతర అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. రాయలసీమలోనే అతి పెద్ద జాతరగా దీన్ని భక్తులు అభివర్ణిస్తారు. తిరుమల కొండపై వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వరస్వామివారికి గంగమ్మ తల్లి చెల్లెలు అవుతుంది. తొమ్మిదిరోజులపాటు జరిగే ఈ జాతరలో భక్తులు రోజుకో వేషంలో వెళ్లి అమ్మను దర్శించుకుంటారు. అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తి శ్రీ వెంకటేశ్వరస్వామివారి వేషధారణలో వెళ్లి గంగమ్మ
- ఏపీలో పొత్తులపై ఏం చేద్దాం – బీజేపీ హైకమాండ్ ఫోకస్ : రాష్ట్రానికి జేపీ నడ్డా..!!on May 16, 2022 at 3:05 am
తెలుగు రాష్ట్రాలపైన బీజేపీ కేంద్ర నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో ఎన్నికలకు సిద్దమని ప్రకటించారు. పార్టీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ లక్ష్యంగా పదునైన విమర్శలతో రాజకీయ యుద్దానికి సిద్దమని ప్రకటించారు. ఇక, ఇప్పుడు ఏపీలో భవిష్యత్ కార్యాచరణ పైన ఫోకస్ పెట్టారు. ఏపీలో కొద్ది రోజులుగా
- కొండెక్కి కూర్చున్న కూరగాయలు, చికెన్ ధరలు; ఏం తిని బ్రతకాలి.. సామాన్యులకు పెద్ద కష్టం!!on May 16, 2022 at 3:01 am
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు, చికెన్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అంటూ సామాన్యులు కొండెక్కి కూర్చున్న ధరలతో ఎలా బ్రతకాలో అర్ధం కాక ఉసూరుమంటున్నారు.
- కేటీఆర్ మీరెంత.. మీ బ్రతుకెంత; నీ అయ్యకు దమ్ముంటే.. కేటీఆర్ పై డీకేఅరుణ ఘాటువ్యాఖ్యలు!!on May 16, 2022 at 2:17 am
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన పై, తుక్కుగూడలో నిర్వహించిన సభపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. వచ్చారు.. తిన్నారు.. తాగారు.. వెళ్లారు అంటూ అమిత్ షా టూర్ పై సెటైర్లు వేశారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు.
- మరో వివాదంలో కరాటే కళ్యాణి – ఇంట్లో సోదాలు: ఫిర్యాదు – వెంటనే రంగంలోకి..!!on May 16, 2022 at 2:13 am
సినీ నటి కరాటే కల్యాణి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే యూట్యూబర్ శ్రీకాంత్రెడ్డితో కరాటే కళ్యాణి మధ్య వివాదం హాట్ టాపిక్గా మారింది. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీని పై ఎస్సార్నగర్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇక, ఇప్పుడు కరాటే కల్యాణి ఇంట్లో చైల్డ్ లేబర్ అధికారులు సోదాలు నిర్వహించారు. కరాటే కల్యాణి
- అమెరికాలో కాల్పుల కలకలం – ముగ్గురు మృతి : ఒక్క రోజు తేడాతో..!!on May 16, 2022 at 1:36 am
అగ్రరాజ్యం అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. న్యూయార్క్లోని ఓ సూపర్ మార్కెట్లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడటంతో.. 10 మంది మరణించిన ఘటన మరవకముందే మరోసారి కాల్పులు జరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో దుండుగులు చేసిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా.. 8 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఆదివారం న్యూయార్క్లోని ఓ సూపర్
- నారాయణ కుమార్తెలు – అల్లుడికి రిలీఫ్ : హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు – మరో పది మందికి..!!on May 16, 2022 at 1:34 am
పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. చిత్తూరులో నమోదైన కేసులో మాజీ మంత్రి పి.నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు కె.పునీత్తో పాటు నారాయణ విద్యాసంస్థలకు చెందిన మరో 10 మందికి హైకోర్టులో ఊరట లభించింది. పిటిషనర్లపై బుధవారం (18వ తేదీ) వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని
- అంతా చూశారే కానీ: మహిళా లాయర్ను కాలుతో తన్నుతూ, కొడుతూ వ్యక్తి పైశాచికం(వీడియో)on May 15, 2022 at 6:06 pm
బెంగళూరు: కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగా ఓ మహిళపై ఓ న్యాయవాది విచక్షణారహితంగా దాడి చేశారు. అయినా ఎవరూ ఆమెకు సహాయం రాకపోవడం విచారకరం. శనివారం మధ్యాహ్నం కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా వినాయక్ నగర్ సమీపంలో ఓ మహిళను పదే పదే చెప్పుతో కొట్టి, తన్నాడు. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
- పెషావర్లో ఇద్దరు సిక్కుల దారుణ హత్య: పాకిస్థాన్ను సమగ్ర విచారణ కోరిన భారత్on May 15, 2022 at 5:29 pm
న్యూఢిల్లీ: పాకిస్థాన్లో తాజాగా ఇద్దరు సిక్కుల దారుణ హత్యను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్లోని వాయువ్య ప్రావిన్స్ ఖైబర్ పఖ్తున్ఖ్వాలో సిక్కు వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తుల హత్యలపై నిజాయితీగా దర్యాప్తు చేయాల్సిందిగా భారత్ పాకిస్థాన్ను కోరింది. అంతేగాక, దారుణమైన ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆ దేశంలోని మైనారిటీ కమ్యూనిటీ
- ఘోరం: మహిళా వాలంటీరు దారుణ హత్య, వివాహేతర సంబంధమే కారణమా?on May 15, 2022 at 4:42 pm
బాపట్ల: జిల్లాలోని వేమూరు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని చావలి గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దొప్పలపూడి శారద(27) వాలంటీరుగా పనిచేస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా, అదే గ్రామానికి చెందిన పద్మారావు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం.
- తీవ్ర ఎండతో తల్ల‘ఢిల్లీ’: దేశ రాజధానిలో 49 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు, వడగాలులుon May 15, 2022 at 3:32 pm
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఢిల్లీలో తీవ్రమైన హీట్ వేవ్ పరిస్థితి ఆదివారం కూడా కొనసాగింది, కొన్ని చోట్ల ఉష్ణోగరతలు 49 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటింది. ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు భారత వాతావరణ శాఖ అధికారిక బులెటిన్ ప్రకారం.. ముంగేష్పూర్లో గరిష్ట ఉష్ణోగ్రత 49.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది, నజఫ్ఘర్లో 49.1
- కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు యాత్ర: సీనియర్, జూనియర్ నేతలకు సోనియా పిలుపుon May 15, 2022 at 3:15 pm
ఉదయ్పూర్: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రానుందని ఆ పార్టీ అధినేత సోనియా గాంధీ అన్నారు. రాజస్థాన్ ఉదయ్పూర్లో జరిగిన నవసంకల్ప చింతన్ శిబిర్ ముగింపు సందర్భంగా సోనియా గాంధీ ప్రసంగించారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో కాంగ్రెస్ యాత్ర చేపట్టనున్నట్లు సోనియా గాంధీ వెల్లడించారు. ఈ యాత్ర గాంధీ జయంతి